Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 33 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించిన ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 11:23 PM విశాఖపట్నంGeneral
బీసీలకు 33 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించిన ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం - Udayam
విశాఖ..వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 33 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెంచడం, వారికి సముచిత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు . ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నన్ను విశాఖపట్నం మేయర్ పీఠంపై కూర్చోబెట్టడమే దానికి ఉదాహరణ గా చెప్పవచ్చు.

Comments

G
Loading comments...