Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల 34 శాతం జీవో జారీ చేయడంపై హర్షం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 11:59 AM విశాఖపట్నంGeneral
బీసీల 34 శాతం జీవో జారీ చేయడంపై హర్షం - Udayam
ఉత్తరాంధ్ర బీసీ సంఘాల అధ్యక్షులు రాంబాబు గారి అధ్యక్షతన లలిత నగర్ బీసీ కార్యాలయంలో నిర్వహించ సమావేశంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీసీల ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశముతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీల వర్గాలకి న్యాయం జరిగేలాగా చూడమని కోరుకుంటున్నాము.

Comments

G
Loading comments...