వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ అరిగె ధర్మతేజ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. భోజన పంపిణీలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.
Comments
Loading comments...

