వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది బస్వరాజ్ను బీజేపీ సంగారెడ్డి జిల్లా లీగల్ టీమ్ అధ్యక్షుడిగా నియమించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు సి. గోదావరి అంజిరెడ్డి వివిధ జిల్లా సెల్ల కన్వీనర్లను నియమించారు. ఇందులో లీగల్ సెల్ బాధ్యతలను బస్వరాజ్కు అప్పగించారు. ఆయన నియామకం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

