వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రముఖ నాయకుడు తోట రూపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మల్కాజ్గిరిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యంగా మరింత మంది బీఆర్ఎస్ వైపు వస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...
