వార్తలకు తిరిగి వెళ్లండి

12వ డివిజన్ ధర్మపురి హిల్స్కు చెందిన యువ నాయకుడు ఎస్కే అమీర్ జలాల్ తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గణేష్ బిగాల పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు.
Comments
Loading comments...

