Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌దే భవిష్యత్తు: లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 12:14 PM మహబూబ్‌నగర్General
బీఆర్‌ఎస్‌దే భవిష్యత్తు: లక్ష్మారెడ్డి - Udayam
కాంగ్రెస్ పాలనలో వైఫల్యం, అంతర్గత కుమ్ములాటలు, వాటాల పంచాయతీ నడుస్తున్నాయని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు. బాలానగర్ సూరారంలో 30 మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కృషి చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...