వార్తలకు తిరిగి వెళ్లండి
బిగ్ టీవీ చైర్మన్పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

బిగ్ టీవీ చైర్మన్పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిగ్ టీవీ రిపోర్టర్ రాజేష్ తో పాటు చిత్తూరు పాత్రికేయులు వీర రాఘవులు, చంద్ర , ప్రతీప్, పవన్ కుమార్ చిత్తూరు
వన్టౌన్ సీఐ చిన్న పెద్దయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తిపై విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Loading comments...