Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి, కుమారుడు దుర్మరణం

Follow Udayam on Google
బాలాజీ Aug 11, 2026 5:47 PM సంగారెడ్డిGeneral
బిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి, కుమారుడు దుర్మరణం - Udayam
రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు బిడ్డ పడిపోవడంతో కాపాడేందుకు వెళ్లిన తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాంపై పడిన కోడుకును కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...