వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మున్సిపాలిటీ 6వ వార్డు రాజ్జూలా చౌరస్తా నుంచి పిడుగు మైసమ్మ వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను 6వ వార్డు కౌన్సిలర్ జాదవ్ నౌష నాయక్ ఆధ్వర్యంలో పూడ్చివేసి, రోడ్డును క్లియర్ చేయించారు.
వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాదవ్ బాబు, జాదవ్ పండరి నాయక్, శంకర్, గణపతి, డిగాంబర్, చందు, మహేష్ సార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

