Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ మహిళా ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ ముందు నిరసన

Follow Udayam on Google
Sircilla jilla news Aug 17, 2026 10:36 PM రాజన్న సిరిసిల్లGeneral
బిఆర్ఎస్ మహిళా ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ ముందు నిరసన - Udayam
సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని నాయకులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...