Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి టి ఆర్ ఫౌండేషన్ టేకు మంచాలను పంపిణీ చేసింది

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 11:40 AM రాజన్న సిరిసిల్లGeneral
బి టి ఆర్ ఫౌండేషన్ టేకు మంచాలను పంపిణీ చేసింది - Udayam
ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మాసం నరసవ్వ ఆగయ్య కుమార్తె వివాహానికి రూ 10,000 విలువచేసే టేకు మంచాలను బి టి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతిరెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాల కుమార్తెల వివాహానికి ఎల్లప్పుడు ఆదుకుంటానని తెలిపారు.

Comments

G
Loading comments...