వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అమరచింత మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ సింగ్ గారి స్వగృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజేంద్ర సింగ్ గారు, భూషణ్ గౌడ్ గారు, తాటికొండ రమేష్ గారు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

