వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మండలం మంజ్రి గ్రామంలో (వీఓ) మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమిపూజ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ భవనం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

