Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం: మంత్రి జూపల్లి

Kusuma Jun 22, 2026 7:34 AM యాదాద్రి భువనగిరి 6 viewsabout 2 hours ago
భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం: మంత్రి జూపల్లి - Udayam Digital
భువనగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఖిల్లాపై మ్యూజియం ఏర్పాటు చేసి, గంటకు 300 మంది ప్రయాణించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాకలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన శాఖను దేశంలోనే నంబర్‌ వన్‌గా మారుస్తామని, పర్యాటక అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...