వార్తలకు తిరిగి వెళ్లండి
కరెంటు షాక్తో దంపతుల మృతి
Harika Jun 22, 2026 8:54 AM నిజామాబాద్ 4 viewsabout 2 hours ago

బోధన్ మండలం ఊట్పల్లిలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన భార్య జ్యోతిని కాపాడే క్రమంలో, భర్త సంజీవ్ కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...