వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం షేర్పల్లిలో సర్పంచ్లకు ఆరుతడి, ఉద్యాన పంటలు, పంటల మార్పిడి, ఎల్నినో ప్రభావంపై ఎమ్మెల్యే జీఎంఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు.
కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం వచ్చేలా ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని సూచించారు.
Comments
Loading comments...

