వార్తలకు తిరిగి వెళ్లండి
22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించాలని డిమాండ్ చేస్తూ HYDలోని ఇందిరా పార్కులో శనివారం నిర్వహించిన బిజెపి మహాదీక్షలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల వల్ల రైతులు, భూములు కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

