Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి కాదు భూ దోపిడీ: DK అరుణ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 5:01 PM హైదరాబాద్General
భూ భారతి కాదు భూ దోపిడీ: DK అరుణ - Udayam
ఇందిరాపార్క్–ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన రెండు రోజుల మహా దీక్షలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. భూభారతి పోర్టల్‌తో రైతులకు న్యాయం జరగడం లేదని, 22ఏను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...