వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమేష్ను నిర్మల్కు బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే పదోన్నతిపై భూపాలపల్లి ఎస్ఈగా నియమితులైన ఆయనకు ఈ బదిలీ జరిగింది.
భూపాలపల్లి ఎస్ఈగా ములుగు ఎస్ఈ భిక్షపతిని ఇన్ఛార్జిగా నియమించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

