వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఓబీసీ మోర్చా భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా పిడుగు కృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్గౌడ్ నియామకం చేపట్టారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన పిడుగు కృష్ణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
