వార్తలకు తిరిగి వెళ్లండి

భూదాన్ పోచంపల్లి నూతన ఎస్ఐగా జడ జగన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థాన్ నారాయణపురం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు.
ఇక్కడ పనిచేసిన ఎస్ఐ కంచర్ల భాస్కర్రెడ్డి భువనగిరి హెడ్క్వార్టర్స్కు బదిలీ అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ జగన్ కోరారు.
Comments
Loading comments...
