వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశా లోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
అప్రమత్తమైన లోకో పైలట్లు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అత్యవసర బ్రేకులు వేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద విపత్తు తప్పి, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Loading comments...

