Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తతో ఉన్న కలహాలతోనే రజిత, కుమార్తె మృతి

Follow Udayam on Google
p.g.murthy Aug 30, 2026 10:36 PM మంచిర్యాలGeneral
భర్తతో ఉన్న కలహాలతోనే రజిత, కుమార్తె మృతి - Udayam
దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు చెందిన గొట్ల రజిత భర్తతో ఉన్న కలహాలతోనే కుమార్తెను తీసుకుని బావిలో పడి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని వెనుగుమట్లకు చెందిన యువకుడితో రజితకు వివాహం కాగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతుండటంతో పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. ఆదివారం వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో రజిత కుమార్తెను తీసుకుని బావిలో పడి మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...