Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై భూమన ఆరోపణలు

రవళి దేవి Jul 26, 2026 1:41 PM తిరుపతిabout 1 hour ago
డీఎస్సీపై భూమన ఆరోపణలు - Udayam Digital
ఏపీ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ తరహాలో డీఎస్సీలోనూ అవకతవకలు జరిగాయని విమర్శించారు. పోస్టుల విక్రయంపై ఆరోపణలు చేస్తూ, వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...