వార్తలకు తిరిగి వెళ్లండి
డీఎస్సీపై భూమన ఆరోపణలు

ఏపీ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ తరహాలో డీఎస్సీలోనూ అవకతవకలు జరిగాయని విమర్శించారు. పోస్టుల విక్రయంపై ఆరోపణలు చేస్తూ, వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...