Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 11:05 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు - Udayam
ఆగస్టు 17 నుంచి గాజువాక నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు మార్గాల్లో ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. ASR-1, ASR-2 రూట్లలో ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఉదయం 4.30 నుంచి రాత్రి 10.30 వరకు సర్వీసులు ఉంటాయి. గాజువాక నుంచి విమానాశ్రయానికి గరిష్ఠ ఛార్జీ రూ.400గా నిర్ణయించారు. మార్గంలోని ప్రాంతాల నుంచి రూ.50 నుంచి రూ.400 వరకు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

Comments

G
Loading comments...