వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూరం తమలపాకు పూజ నిర్వహించారు.
శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది.
Comments
Loading comments...

