వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఓం నమో వేంకటేశాయ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు అన్నదానం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం ఆవిష్కరించారు.
చిత్తూరు కట్టమంచి రోడ్డులోని శాంత రఘురామన్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

