వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ పౌర్ణమి శుక్రవారం కావడంతో భక్తిశ్రద్ధలతో శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలను మహిళలు నోసుకొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కథలు చదువుకొని నైవేద్యాలు సమర్పించి తోరణాలు కట్టించుకున్నారు.
గతవారం వరలక్ష్మీ వ్రతాలు చేసుకోని వారు ఈ వారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని అలంకరించి వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

