వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో కార్పొరేట్ ఆస్పత్రులు పెరుగుతున్నా వాటి నిర్వహణపై వైద్యశాఖ అధికారుల తనిఖీలు కొరవడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులకు ముందు నిబంధనల మేరకు తనిఖీలు చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్యశాఖ అధికారులు విమర్శించారు.
సాధారణ వైద్య నిబంధనలు పాటించకుండా కొన్ని ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

