వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలంలోని భగీరథపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సుధాకర్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.
Comments
Loading comments...

