వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎఫ్డీవో నిషా ఎస్ఎన్ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు గొప్పవని అన్నారు. వారి స్ఫూర్తితో అటవీ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

