వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ రాజుపేట కాలనీకి చెందిన మౌనిక భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న రాత్రి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన భర్త జయంత్, అత్తమామలు నాగమణి, శ్రీనివాసరావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

