Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2022 కేసులో కోర్టుకు హాజరైన భట్టి విక్రమార్క

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 12:59 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
2022 కేసులో కోర్టుకు హాజరైన భట్టి విక్రమార్క - Udayam
2022లో నమోదైన కేసు విచారణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం నాంపల్లి స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు కొత్తగూడెం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...