Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమానీనదీ వరద మరణాల్లో భారత్‌ అగ్రస్థానం: ఐరాస అధ్యయనం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:26 PM జాతీయంGeneral
హిమానీనదీ వరద మరణాల్లో భారత్‌ అగ్రస్థానం: ఐరాస అధ్యయనం - Udayam
హిందూకుష్‌ హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటన వరదల వల్ల సంభవించిన మరణాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉందని ఐరాస నేతృత్వంలోని అధ్యయనం వెల్లడించింది. 1835–2025 మధ్య భారత్‌లో 62 ఘటనల్లో 6,119 మంది మరణించినట్లు తెలిపింది. 1950 తర్వాత వాతావరణ మార్పులతో ఈ వరదల తీవ్రత పెరిగిందని, ముందస్తు రక్షణ చర్యలు, సన్నద్ధత మెరుగుపరచాలని హెచ్చరించింది.

Comments

G
Loading comments...