వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్కు చెందిన భార్గవి తన తండ్రి కన్న కలలను నిజం చేస్తూ వైద్యురాలిగా ఎదిగారు. ఎంబీబీఎస్ పూర్తి చేశాక, డీజీవో కోర్సులో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి స్వర్ణపతకాన్ని అందుకున్నారు. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడింది.
ప్రస్తుతం హైదరాబాద్లోని ఆసుపత్రిలో డీఎన్బీ చేస్తున్న భార్గవి, తన భర్తతో కలిసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కఠిన శ్రమతో లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

