వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో వైసీపీ ధర్నాలో గోవింద నామాలను వ్యంగ్యంగా పాడడంపై టీటీడీ బోర్డు కమిటీ సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సమర్థనీయం కాదన్నారు.
భానుప్రకాశ్రెడ్డి బాధ్యులు అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

