Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా గోశాలలో గోమాతకు హారతి

Follow Udayam on Google
Naresh Sep 18, 2026 10:47 AM నిర్మల్General
భైంసా పట్టణంలోని గోశాలలో సాయినగర్ వాసులు శుక్రవారం గోమాతకు భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా గోవును పూజించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని భక్తులు పేర్కొన్నారు. గోమాత సంరక్షణకు సమాజం ముందుకు రావాలని కోరారు. గోశాలలోని పశువుల సంరక్షణ, నిర్వహణకు తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. గోశాల అభివృద్ధికి దాతలు, ప్రజలు సహకరించాలని సాయినగర్ వాసులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...