Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగవద్గీతతో మానసిక ప్రశాంతత: ఉగ్రసేనారెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:07 PM నంద్యాలGeneral
భగవద్గీతతో మానసిక ప్రశాంతత: ఉగ్రసేనారెడ్డి - Udayam
భగవద్గీతను అనుసరిస్తే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి తెలిపారు. సంఘపట్నం గ్రామంలో గురువారం జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అవుకు, శివవరం, సంఘపట్నం, రామాపురం తదితర గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...