Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి బ్యాంక్ మైలురాయి

శ్రీజ రెడ్డి Jul 20, 2026 12:49 PM ఖమ్మంabout 18 hours ago
భద్రాద్రి బ్యాంక్ మైలురాయి - Udayam Digital
భద్రాద్రి కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్ మొదటిసారిగా వెయ్యి కోట్ల రూపాయల వ్యాపార మైలురాయిని అధిగమించినట్లు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మార్చి 31, 2026 నాటికి డిపాజిట్లు రూ. 629.06 కోట్లుగా, నికర లాభం రూ. 151.39 లక్షలుగా నమోదయ్యిందని తెలిపారు.

Comments

G
Loading comments...