Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం విద్యార్ధికి పీహెచ్‌డీ పట్టా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:54 PM చిత్తూరుGeneral
కుప్పం విద్యార్ధికి పీహెచ్‌డీ పట్టా  - Udayam
కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో తమిళ భాష, అనువాద అధ్యయనాల విభాగం పరిశోధక విద్యార్థిని భారతికి పీహెచ్‌డీ పట్టా లభించింది. ప్రొఫెసర్ సుబ్బు రెడ్డియర్ జీవన చరిత్రలోని సామాజిక, సాంస్కృతిక సందేశాలపై ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా ప్రదానం చేశారు. విభాగాధిపతి డా. పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తయిందని పరీక్షల నియంత్రణాధికారి డా. నాగేశ్వరరావు తెలిపారు.

Comments

G
Loading comments...