వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెంటచింతలలోని పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం భారతదేశ చిత్రపట ఆకృతిలో నిలబడి దేశభక్తి చాటారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టి దేశభక్తి నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తి భావాలను ప్రతిబింబించిందని కార్యక్రమానికి హాజరైన వక్తలు, ఉపాధ్యాయులు అన్నారు.
Comments
Loading comments...

