Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ మార్కెట్లకు మళ్లీ నష్టాలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:31 PM జాతీయంవాణిజ్యం
భారత్‌ మార్కెట్లకు మళ్లీ నష్టాలు - Udayam
ప్రపంచ మార్కెట్ల బలహీనతతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ 0.5%కుపైగా పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 23,300 దిగువకు చేరింది. క్రూడ్‌ ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం ప్రభావం చూపాయి. నిఫ్టీకి 23,250 కీలక మద్దతని నిపుణులు తెలిపారు. 23,600పై నిలిస్తే రికవరీకి అవకాశం ఉంటుందని, 23,000 దిగువకు వెళితే మరింత పతనం ఉండొచ్చన్నారు.

Comments

G
Loading comments...