వార్తలకు తిరిగి వెళ్లండి
ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో విమానాల ఆర్డర్లు ఇస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఆర్డర్లతో భారత ఎంఎస్ఎంఈలకు భారీ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
భారత్ ఏరోస్పేస్ తయారీ హబ్గా ఎదగడానికి ఇది మంచి అవకాశమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

