Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళీఘాట్‌లో చేపలు తిన్న సీఎం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:06 PM జాతీయంGeneral
కౌశిక్ అమావాస్య సందర్భంగా కాళీఘాట్‌ ఆలయాన్ని సందర్శించిన సువేందు అధికారి అమ్మవారి నైవేద్యంగా సమర్పించిన చేపలు, బసంతి పులావ్‌ తిన్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. వెజ్‌-నాన్‌వెజ్‌ చర్చకు తెరదించాలని సువేందు అధికారి అన్నారు. బెంగాలీల ఆహార నియమాలపై ఎవరూ హుకుం చేయలేరని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...