Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్ బకాయిలపై అక్బరుద్దీన్ ప్రశ్న

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:06 PM హైదరాబాద్General
2014-15 నుంచి 2023-24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,216.37 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించిందని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. బకాయిల చెల్లింపుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోతుందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...