వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళలోని తిరువనంతపురం జిల్లాలో 18 నెలల చిన్నారిని తల్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మలయింకీజులో ఈ ఘటన చోటుచేసుకుంది.
గదిలో తల్లి, చిన్నారి ఉండగా ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

