వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి దోండ్ల వాగు పొంగిపొర్లింది. సిరికొండ కమాన్ నుంచి సత్యశోధక్ పాఠశాల వరకు వరదనీరు ప్రవహించడంతో ఉదయం 7:30 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి.
కల్వర్టుకు కొట్టుకొచ్చిన కట్టెలు, చెత్తాచెదారాన్ని గ్రామస్తులు తొలగించారు. పంట పొలాలు కూడా నీటమునిగాయి.
Comments
Loading comments...

