వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల విజయనగర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. బోనాల పండుగకు కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లిన రామకృష్ణ ఇంట్లో రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు.
ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

