Back to feed




దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
Ravi Jun 19, 2026 11:52 AM విజయవాడ 10 viewsabout 2 hours ago

ఇంద్రకీలాద్రిపై ఈవో శీనా నాయక్ తనిఖీలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమని, పరిశుభ్రత మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఘాట్ రోడ్డులో భక్తుల కోసం కొత్తగా కుర్చీలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయాలను పరిశీలించి, అమ్మవారి భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
పదో తరగతి విద్యార్థులకు డైరీలు, సామాగ్రి అందజేత
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్